కరోనా కేసులుకు సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ఇస్తే.. శిక్షలు తప్పవు
అమరావతి : డీజీపీ గౌతమ్ సవాంగ్ కరోనా కేసులుకు సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ఇస్తే.. శిక్షలు తప్పవు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం కూడా అధికారిక ఉత్తర్వులు లేనిదే వార్తలు ప్రసారం చేయకూడదు COVID-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించింది. ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ చట్ట…